Thursday, 25 June 2026 08:06:03 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం

Date : 23 June 2026 02:40 PM Views : 15

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సమైక్యత మరియు సమగ్రత కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ. ఆయన జూన్ 23, 1953న కశ్మీర్ సమస్యపైన పోరాడుతూ అసువులు బాసారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడిగా, ఆయన జాతీయ విధానాలపై బలమైన ముద్ర వేశారు. ఆయన ఆశయాలను, త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని, బలమైన మరియు సమగ్రమైన భారతదేశాన్ని నిర్మించడానికి మనం అందరం కృషి చేయాలి. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఏ దేశమే దో విధాన్ దో సమిధన్ దో నిషాన్ నైచలేగా నయించలేగ అనే నినాదాన్ని కాశ్మీరీ ప్రజల కోసం భారతదేశ ఐక్యత కోసం పోరాటం చేసిన మహనీయుడు ఆనాడు భారతీయ జనసంఘ్ యొక్క స్ఫూర్తిదాయకమైన విధానాలని భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడానికి తోడ్పాటును అందించాయి ఆ యొక్క స్ఫూర్తితోనే భారత ప్రధాని ఆర్టికల్ 317 రద్దుచేసి కాశ్మీరీ ప్రజలకి స్వేచ్ఛ వాయువులని ప్రసాదించడంలో భారతీయ జనతా పార్టీ సఫలమైందని వివరించడం జరిగింది డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశయాల అనుగుణంగా భారతీయ జనతా పార్టీ సమృద్ధ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా వికసిత్ భారత్ రాబోవు తరాలు కాదు ఇప్పుడు ఉన్న జనరేషన్ చూడబోతుంది అని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు సలీం, జిల్లా కార్యవర్గ సభ్యులు పైడిపాటి రవీందర్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రేపాక రమేష్, ఎస్ ఐ ఆర్ జిల్లా కన్వీనర్ మోహన కృష్ణ , జిల్లా కార్యవర్గ సభ్యులు పద్మ, రాజేష్ గారు బడే రమేష్, వంశి, జిల్లా మీడియా కన్వీనర్ రామారావు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :