Sunday, 19 April 2026 03:26:53 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

దిశ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన షాబీర్ పాషా .. దిశ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి

Date : 22 May 2025 07:23 PM Views : 744

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ కార్యాలయాన్ని సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా గురువారం ప్రారంభించి మాట్లాడారు.దిశా కమిటీని ఏర్పాటు చేసుకోవడం వలన మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇక్కడ పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.దిశ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి,దిశ జిల్లా కమిటీ ప్రెసిడెంట్ దీప్తినాగేందర్ న్యాయవాది, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ కనుకుంట్ల రాములమ్మ,జనరల్ సెక్రెటరీ ఎట్టే పెళ్లి మాధవిలత,అనంత లక్ష్మి,రమాదేవి,గౌరవ సలహాదారుగా బొమ్మెర శ్రీనివాస్ మరి కొంతమందిని కమిటీ ఎంపిక చేసుకోవడంసంతోష కరమని అభినందించారు.సింగరేణి హెడ్ ఆఫీస్ ఏరియాలో కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా దిశ కమిటీ ప్రెసిడెంట్ వాసర్ల నాగమణి మాట్లాడారు మహిళల పట్ల ఎటువంటి అగత్యాలు,అన్యాయాలు జరిగిన వారికి అండదండగా నిలబడి మహిళల శక్తిని చూపించాలని దీమా వ్యక్తం చేశారు.ఈ కమిటీ కొత్తగూడెం జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం విస్తరింప చేస్తామని తెలియజేశారు.కార్యక్రమానికి న్యాయవాది మల్లెల ఉషారాణి, బుద్దిస్ట్ సొసైటీ ఆర్గనైజేషన్ జిల్లా ప్రెసిడెంట్ కొచ్చర్ల రాణి, పానుగంటి విజయమ్మ,పాల్గొని కమిటీని అభినందించారు.దిశా కమిటీ భద్రాచలం నియోజకవర్గం ఇన్చార్జి నాగుల కుసుమ, అశ్వాపురం మండల ఇన్చార్జి కూటల దుర్గ,ఎగ్జిక్యూటివ్ నెంబర్ జక్కుల సుశీల,గౌరవసలహాదారు సయ్యద్ సర్వర్,కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అమీన్, వైస్ ప్రెసిడెంట్ గుగులోతు కవిత, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :