తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 3 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం నందు కల్లోజి బ్రదర్స్ చే నూతనంగా నిర్మించబడిన పి.ఆర్ షటిల్ ఇండోర్ స్టేడియం ను ఘనంగా ప్రారంభోత్సవం చేసిన వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ తదుపరి ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్లోజీ బ్రదర్స్ కు క్రీడలపై ఉన్న అభిమానంతో చిన్న ఉద్యోగస్తులైన వారి స్థాయికి మించిన వ్యయంతో స్టేడియం ను నిర్మించారని. క్రీడల పట్ల వారికున్న అంకిత భావానికి మనమందరం కలిసి తోడుందాం అని మండల ప్రజలకు పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ