Monday, 20 April 2026 05:44:29 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం

Date : 06 September 2025 04:30 PM Views : 530

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారత ప్రజలు నిత్యం వినియోగించే నిత్యా అవసర వస్తువులను మొదలుకొని అనేక మైన వస్తువుల పైన GST ని గణనీయంగా తగ్గించిన పేదల పక్షపాతి నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్ వద్ద వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడి గుండెను తట్టే విధంగా నిత్యవసర వస్తువుల తో పాటు అనేక విధమైన వస్తువులపై ముఖ్యంగా వ్యవసాయ,మెడికల్ మరియు ఇతర నిత్యావసర వస్తువులపై భారీ ఎత్తున GST నీ తగ్గించి భారతదేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చిన మహానుభావుడు అని ఈ సందర్భంగా కొనియాడారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద వ్యక్తికి మూడు నెలలు ఒకేసారి రేషన్ అందించడమే కాకుండా సన్నబియ్యాన్ని పేదలకు ఇచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరఫున పాలాభిషేకం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ సభ్యుడు పైడిపాటి రవీందర్, జిల్లా నాయకులు శివ, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులు రవి నాయక్, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సలీం, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్,పట్టణ ప్రధాన కార్యదర్శి గుంపుల మహేష్, కృష్ణారెడ్డి, లక్ష్మీదేవి పల్లి మండల జిల్లా కౌన్సిల్ సభ్యుడు జల్లారపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు నోముల రమేష్, యమ్మూరి, శివ,యాదగిరి, బుర్ర సతీష్. మహంకాళి శంకర్, రాధాకృష్ణ కనకం నవీన్, జనగణప నరేష్, మహిళా నాయకురాలు గూడ విజయ, పట్టణ ఉపాధ్యక్షుడు రాంబాబు నాయక్ మరియు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :