తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (తెలుగు వెలుగు) అక్టోబర్ 13 ప్రకృతి హరిత దీక్ష లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం వారి స్వగ్రామం విచ్చేసిన గౌరవనీయులు శ్రీ ఆకు నూరి. మురళి గారు తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ గారినీ మర్యాద పూర్వకంగా కలిసి వారిచే మామిడి మొక్కను నాటించిన 114వ మన్ కి బాత్ కార్యక్రమంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిచే అభినందించ బడిన కె ఎన్ రాజశేఖర్ ప్రకృతి ప్రేమికుడు, ఈ కార్యక్రమంలో శ్రీ ఆకు నూరి. కనకరాజు సింగరేణి టీ బీ జీ కే ఎస్ మాజీ అధ్యక్షులు శ్రీ ఆకు నూరి మల్లికార్జున్ రిటైర్డ్ ఎన్ టి పి సి సబ్ ఇంజనీర్,శ్రీ గౌస్ బాయ్ ఐ ఎన్ టి యు సి సీనియర్ నాయకులు, శ్రీ తూముల శ్రీనివాస్ సి పి ఐ సీనియర్ నాయకులు మరియు అభ్యుదయ కవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ