తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొoథా తూఫాను వర్షాల నేపథ్యంలో 29.10.2025 బుధవారం జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య) సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ