Sunday, 19 April 2026 03:26:02 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

యుద్ధప్రదికన మంచినీటి ఎద్దడికి చర్యలు తీసుకోవాలి. అర కొర ట్యాంకర్ల ద్వారా నీటి ఎద్దడి నివారించలేం. మునిగడప పద్మ.

Date : 15 March 2026 06:12 PM Views : 203

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (కార్పొరేషన్) కార్పొరేషన్ పరిధిలోని రామవరం లో నెలకొన్న ఎద్దడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోని తక్షణమే ఇంటింటికి మంచి నీళ్ళు అందించాలని 16వ డివిజన్ కార్పొరేటర్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందించి పద్మ మాట్లాడుతూ కొత్త పైపుల ద్వారా నీటిని అందించడంలో కొంత జాప్యం జరుగుతుందని, కానీ ఎండాకాలం దృశ్య ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని ఆన్నారు. అధికారులు ఇది గమనించాలని వారికి విజ్ఞప్తి చేశారు. జనాభాకు తగ్గట్టుగా కార్పొరేషన్ లో నీటి ట్యాంకర్లు లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా మంచినీళ్ళను అందించలేకపోవడం బాధాకరమైనదని అన్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్ని వార్డుల్లో ఉన్న హ్యాండ్ పంపులు, మినీ వాటర్ బోర్లు ఉపయోగంలోకి తేవాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. 16వ డివిజన్లో అవసరం ఉన్న చోట టాంకర్ల ద్వారా మంచినీరు అందించడం జరిగిందని అన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా టాంకర్లు లేవని అన్నారు. 125 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులను త్వరితగతన పూర్తిచేసి ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించాలని లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు అధికారులను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.వీరి వెంట మాజీ మున్సిపల్ ప్లోర్ లీడర్ మునగడప వెంకటేశ్వర్లు, పంపు డ్రైవర్ జి శంకర్, రాకేష్ ,చారి ,సాయి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :