Sunday, 19 April 2026 02:03:42 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

వేధింపులు భరించలేక, మధ్యానికి బానిసైన కొడుకును చంపిన తల్లీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ లో ఘటన

Date : 20 March 2025 09:22 PM Views : 2471

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేధింపులు భరించలేక కొడుకు కు ఉరి వేసి చంపిన తల్లీ కొత్తగూడెం, మార్చి 20, : కొడుకు మధ్యానికి బానిస అయి, నిత్యం వేదిస్తూ ఉండటం తో తల్లీ కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి, ఉరి వేసి చంపేసిన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ లో చోటు చేసుకుంది. ఎస్సై రమణా రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎదురుగడ్డకు చెందిన రాజకుమార్ (40) మద్యానికి బానిస అయి నిత్యం భార్య, పిల్లలు, తల్లిని వేదిస్తున్నారు. భర్త వేధింపులు భరించలేక అతని భార్య సుకన్య కూతురికి ఉరి వేసి, తను ఉరి వేసుకుంది. ఇది చూసిన తల్లీ దూడమ్మ కోడలిని కాపాడింది సుకన్య కూతురు చనిపోయింది.అయిన ఇలా వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.గురువారం కూడా బాగా తాగి ఇంట్లో గొడవ పడి వేదిస్తున్న కొడుకును చంపాలని నిర్ణయించుకుంది.మద్యం మత్తులో నిద్ర పోతున్న కొడుకు కాళ్ళు చేతులు కట్టేసి ఉరి వేసి చంపింది. ఈ విషయం కోడలు సుకన్యకు చెప్పింది. సుకన్య ఈ విషయాన్ని లక్ష్మీదేవిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :