తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కాశ్మీర్ లో హిందువుల పై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు పలు హిందూ సంఘాలు కొత్తగూడెం గణేష్ టెంపుల్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు అనేకమంది జాతీయవాదులు భారీగా పాల్గొని నివాళి అర్పించారు
Admin
తెలుగు వెలుగు టీవీ