Monday, 20 April 2026 01:57:12 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

పూలతోట సాగుకు ఉద్యాన శాఖ ద్వారా ఎకరానికి రూ 8000/-ప్రోత్సాహం

Date : 11 September 2025 07:19 PM Views : 2254

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేదీ.10.09.2025 నాడు , జూలూరుపాడు మండలంలో జిల్లా ఉద్యాన అదికారి జంగా కిశోర్ దరఖాస్తు చేసుకున్న రైతు క్షేత్రాలను పరిశీలించడం జరిగింది . దీనిలో బాగంగా పూలతోట సాగును చేసే రైతులకుఉద్యాన శాఖ నుండి రైతులకు ఎకరానికి రాయితీ రూపంలో రూ .8000/- , వారి బ్యాంక్ ఖాతాలోకి జమచేయడం జరుగుతుంది . బంతి తోట సాగు చేసే రైతుకు ఎకరానికి 4 నుండి 6 టన్నులు దిగుబడి వస్తుంది . ప్రస్తుతం మార్కెట్ లో 1 కేజి బంతి పూల ధర రూ 50/- నుండి 60/- పలుకుతుంది కానీ ఇదే కేజి బంతిపూల ధర పండుగుల సమయంలో మాత్రం రూ 100/- నుండి రూ 150/- వరకు ఉంటుంది . పూలతోట సాగు చేసే రైతుకు ఒక ఎకరానికి నికర ఆదాయం రూ 100000/ నుండి రూ 1,50,000/- వరకు ఆదాయం పొందవచ్చు .ఈ అవకాశాన్ని వినియోగించడానికి దరఖాస్తు చేసుకొని, ఈ పథకాల వల్ల లబ్ది పొందగలరని మనవి.రైతులు తమ సంబంధిత ఉద్యాన విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోగలరు. దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ( జిరాక్స్ కోపీస్ ),1. అప్లికేషన్, 2. పట్టాదారు పాస్బుక్ పుస్తకం, 3. బ్యాంక్ పాస్బుక్ పుస్తకం, 4. ఆధార కార్డ్ , 5. పాస్ ఫోటో సై జు పోటోస్ (2) డాక్యుమెంట్స్ ను మీ మండల ఉద్యాన విస్తరణ అడికారికి ఇవ్వగలరు .జిల్లాలోని పూలతోట సాగు చేసే రైతులు అందరూ ఉద్యాన శాఖ ద్వారా వచ్చే రాయితులను వినియోగించుకోగలరు అని విజ్ఞాపి .

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :