తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇటీవల డిఎస్పీగా పదోన్నతి పొందిన బి.అశోక్ ఈ రోజు జిల్లా సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ డిఎస్పీగా భాద్యతలు స్వీకరించడం జరిగింది.ఇందులో భాగంగా ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ