తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం తెలుగు వెలుగు జూన్ 20 : ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా సింగరేణి మెయిన్ హాస్పిటల్స్ నందు అనుభవజ్ఞులైన యోగా గురువులు మనోహర్ గురూజీ ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుండి ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మానసిక ప్రశాంతత కొరకు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటి ప్రయోజనాలు గూర్చి యోగా ప్రియులకు గురూజీ మనోహర్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. యోగాలో పాల్గొన్న డాక్టర్లు హాస్పిటల్స్ సిబ్బంది
Admin
తెలుగు వెలుగు టీవీ