తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఆర్టిజన్ రైలు పట్టాల మీద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం పాల్వంచ చోటు చేసుకుంది. కరకవాగు బంజారా కాలనీలో రైల్వే ట్రాక్ పై కేటీపీఎస్ ఆర్టిజన్ కేటీపీఎస్ కర్మాగారానికి బొగ్గు సరఫరా అయ్యే రైల్వే ట్రాక్ పై తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైల్వే ట్రాక్ పై రైలు రావడంతో తలపై నుంచి రైలు వెళ్లడంతో తలభాగం గుర్తు తెలియకుండా నుజ్జునుజ్జె అక్కడికక్కడే మరణించాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ