Sunday, 19 April 2026 06:00:14 PM
# మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె.

సీలింగ్ భూమి ని పట్టాలు ఎలా చేశారు, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన గిరిజన నాయకుడు బచ్చల లక్ష్మయ్య

Date : 09 May 2025 07:28 PM Views : 725

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 9 తెలుగు వెలుగు ), గిరిజన ప్రాంతమైన జూలూరుపాడు మండల గుండెపుడి రెవెన్యూ పరిధిలోని, సీలింగ్ భూమి ని అక్రమ మట్టి తోలకాలు మరియు కంకర మిల్లు నిర్మాణం జరుగుతుందని గిరిజన చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పట్టాలను కొందరు పొందారని అట్టి అక్రమ పట్టా భూమిలో మైనింగ్ అనుమతులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల నాటి గుట్టలను భారీ యంత్రాలతో తవ్వి అక్రమార్కులు పర్యావరణాన్ని, వన్యప్రాణులను, అడవి సంపదను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వ గుట్టలను భారీ యంత్రాలతో తవ్వి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా దర్జాగా వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని మట్టి మాఫీ ఆగడాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని గుండెపుడి రెవిన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి ని గతంలో జూలూరుపాడు మండలంలో పనిచేసిన తాసిల్దార్ ఒకరు కాసులకు కక్కుర్తి పడి కొందరు వ్యక్తులకు అక్రమ పట్టాలు చేశారని ఈ విషయమై రెవెన్యూ రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని కొండలు గుట్టలు అక్రమంగా తవ్వుతున్న అక్రమార్కుల నుండి కాపాడాలని, అట్టి భూమిపై అక్రమంగా సొమ్ము చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు గిరిజన సంఘం నాయకులు, గ్రామీణ పేదల సంఘం ఆదివాసి నాయకులు బచ్చల లక్ష్మయ్య తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :