తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలం రుద్రంపూర్లోని ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి యేటా నిర్వహించే దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గ దేవి శరన్నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 25 సంవత్సరాలుగా దేవీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఉత్సవ కమిటీ బాధ్యులు తెలిపారు
Admin
తెలుగు వెలుగు టీవీ