Sunday, 19 April 2026 05:53:05 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

పరిశుభ్రత పచ్చదనం ఆధారంగా పాఠశాలకు రేటింగ్, ఎం ఈ ఓ జుంకీలాల్

Date : 30 August 2025 05:04 PM Views : 413

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 30 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు( SHVR)స్వచ్ఛ్ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్'. ఇది విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన ఒక దేశవ్యాప్త కార్యక్రమం. దీని లక్ష్యం ప్రతి పాఠశాలను పరిశుభ్రత, పచ్చదనం, మరియు పర్యావరణ స్పృహ విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమంలో జూలూరుపాడు మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలను శుభ్రత, పర్యావరణం మరియు పచ్చదనం వైపు మలచడం ఉపాధ్యాయులందరి బాధ్యత. ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించడం, వ్యర్థాలను వర్గీకరించి తడి పొడి చెత్తను డస్ట్ బిన్ ల ద్వారా వేరు చేయడం అవసరమని. విద్యార్థులు పచ్చదనం వైపు అడుగేయడం ద్వారా సమాజ మార్పును కాంక్షించడం అవసరమని మరియు SHVR యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయులు అందరూ తమ పాఠశాల యొక్క పరిశుభ్రత మరియు పచ్చదనంకు సంబంధించిన 60 రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వాటికి సంబంధించిన నోట్ క్యాంప్ ఫొటోస్ ను యాప్ లో అప్లోడ్ చేయాలని దీని ద్వారా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే స్వచ్ఛత పోటీలలో పాఠశాల రేటింగ్ ద్వారా ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎం ఓ జుంకీలాల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సంజీవ, మీరా సాహెబ్, టి లక్ష్మీనరసయ్య వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,RP దేవేందర్ పాల్గొనడం జరిగినది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :