తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండులో సోమవారం ఉదయం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైందని కొత్తగూడెం వన్ టౌన్ ఎస్ఐ రవి తెలిపారు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి యొక్క వివరాలు తెలిసినవారు కొత్తగూడెం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 87126 82019 సంప్రదించండి
Admin
తెలుగు వెలుగు టీవీ