తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 28 (తెలుగు వెలుగు) : అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రిని వందపడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేస్తూ నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను ప్రారంభించిన రాష్ట్ర రెవిన్యూ ,గృహనిర్మాణ,సమాచార పౌరసంబందాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ప్రభుత్వ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ