Sunday, 19 April 2026 02:08:31 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

100 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ విగ్రహం మార్పిడి నిర్ణయం!

Date : 22 March 2026 01:46 PM Views : 632

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శతాబ్ద కాలానికి పైబడిన చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ సంస్థ కొత్తగూడెం 7 షాఫ్ట్‌లో బొగ్గు తవ్వకాల ప్రారంభ దశలోనే, అక్కడి ఎత్తుగడ్డపై ఉన్న భారీ రాతిపై చెక్కబడిన హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠించబడింది. అప్పటి నుండి ఈ విగ్రహం “అభయ ఆంజనేయ స్వామి”గా భక్తుల పూజలను అందుకుంటూ, వారికి ధైర్యం, భక్తి నింపుతోంది. కాలక్రమేణా ఓపెన్‌కాస్ట్ పనులు ప్రారంభమవడంతో, ఆ ప్రాంతంలోని జనవాసాలు తొలగించబడగా, భక్తుల రాకపోకలు తగ్గాయి. అయినప్పటికీ, ప్రతి మంగళవారం భక్తులు హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల, ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా ఆ గుట్టను కూడా తొలగించాలని సింగరేణి యంత్రాంగం నిర్ణయించడంతో, భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయంలోని విగ్రహానికి ఎలాంటి నష్టం కలగకుండా, మరొక అనుకూల ప్రాంతానికి మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. భక్తుల్లో ఆందోళన శతాబ్ద కాల చరిత్ర కలిగిన ఈ హనుమాన్ విగ్రహం తరలింపు నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. భక్తుల భావోద్వేగాలకు ఎంతో దగ్గరైన ఈ దేవాలయాన్ని యథాతథంగా పరిరక్షించాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, విగ్రహాన్ని సురక్షితంగా తరలించి, సరైన ప్రాంతంలో కొత్తగా ఆలయం నిర్మించేందుకు పూర్తి సహకారం అందిస్తే, మార్పిడికి భక్తులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :