Monday, 20 April 2026 01:48:23 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

అభివృద్ధి పనుల అవతకాలపై విచారణ జరిపించండి : మున్సిపల్ కమిషనర్ కు మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గా వినతి

Date : 22 July 2025 06:12 PM Views : 440

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కట్టవాగు, మెట్టవాగు, కోడిపుంజుల వాగు పూడిక తీత పనులలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలను పట్టించుకోకుండా హడావుడి గా పనులు చేసి చేతులు దులుపు కొని, ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని, మాజీ జెడ్పిటిసి, ఆదివాసి సంఘం రాష్ట్ర నాయ కురాలు మాజీ జెడ్పిటిసి పాల్వంచ దుర్గా మండిపడ్డారు. వాగు పనులలో నాణ్యత ప్రమాణాలను పాటించని కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని, ప్రజాధ నాన్ని కాపాడాలని కోరుతూ ఆమె మంగళవారం మున్సిపల్ కమిష నర్ ప్రసాద్ కు వినతిప త్రాన్ని అందజేశారు. అనంతరం దుర్గా మాట్లాడుతూ.. ఏజెన్సీ నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు పట్టణంలో ప్రభుత్వం కోట్లాది రూపాయలను అభివృద్ధి పనులకు కేటాయిస్తే, అభివృద్ధి నేడు కొందరు కాంట్రాక్టులకు వరంగా మారిందని ఆరోపించారు. కనీసం నామినేషన్ పద్ధతి ప్రకారం కాకుండా అధికార పార్టీకి చెందిన అనునయులకే కాంట్రాక్ట్ పనులు తగ్గటం ఇక్కడ పరిపాటిగా మారిందన్నారు. ఎలా పనులను కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు. ఓవైపు సింగరేణి సేఫ్ నిధులతో చేపట్టిన పనుల లో కూడా బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టేందుకు కాంట్రాక్టుల పేరిట కొందరు పనులను దక్కించుకొని బిల్లులను పొందారని, నాసిరకం పనులతో ప్రతి సంవత్సరం ప్రజలకు వరద ముంపు కష్టాలు తప్పడం లేదన్నారు. మరోవైపు సిసి రోడ్లు పనులలో కూడా ఓ కాంట్రాక్టర్ ధన దాహం దాగి ఉందని ద్వజ మెత్తారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజల కష్టాల ను పట్టించుకోకుండా, మండలంలో ఓ బినామీ వివిధ పేర్లతో సీసీ రోడ్లు, అంగన్వాడి కేంద్రా లు, స్కూల్ బిల్డింగ్ పనులు దక్కించుకొని చక్రం తిప్పుతున్నా రని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బినామీ కాంట్రాక్టర్ పనులపై ఐటీ డీఏపిఓ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. వాగు పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం తో కనీసం వరద నీరు పారని పరిస్థితి నెలకొందని, నిన్న కురి సిన కొద్దిపాటి వర్షానికే ప్రధాన రహదారులు జలమయమ య్యాయని విమర్శించారు. ఇప్ప టికైనా అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశా రు. లేనిచో గిరిజన ప్రజలను కూడగట్టి ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తామని హామీ హెచ్చరించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :