Wednesday, 15 April 2026 06:31:27 PM
# ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్. # ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహణ – సీఎస్ రామకృష్ణ. # నిషేధిత గంజాయిని కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్. # దిశాకమిటీ జిల్లాస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె.

కార్పొరేషన్ నిధులు డివిజన్ల అభివృద్ధి కోసమే- ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

Date : 08 February 2026 05:23 PM Views : 252

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ 26వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎర్రా లింగేష్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం 26వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిట్టింగ్ స్థానమైన 26వ డివిజన్లో మళ్లీ సిపిఐ అభ్యర్థిని గెలిపించి, డివిజన్ అభివృద్ధికి ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వార్డుల్లో మంచినీళ్ల కులాయిలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కార్పొరేషన్ ను అభివృద్ధి చేసుకోవాలంటే సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రెండు నూతన బొగ్గు బావులను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాల్వంచలో కేటీపీఎస్ విస్తీర్ణంలో భాగంగా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఓటర్లు కల్లబొల్లికబుర్లకు, తప్పుడు వాగ్దానాలను నమ్మకుండా పోరాటాల పార్టీ అయినా సిపిఐ అభ్యర్థులకు మద్దతుగా నిలబడాలని అన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :