తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం బేతాళ పాడు గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న రాచబట్ల కోయగూడెం నివాసి కుంజ బిక్షం అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ప్రవీణ్, గంగులు ఇద్దరు వ్యక్తులు కలిసి చేతబడి చేస్తున్నాడనే నెపంతో కుంజా బిక్షాన్ని దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ