తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : దమ్మపేట మండలం రంగువారిగూడెం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన ఫేర్వెల్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడవ తరగతి విద్యార్థులు ఇప్పటినుంచి ఇంకాస్త కష్టపడి చదవాలన్నారు ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సూచనలు పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రామ్ నరేష్ స్థానిక సర్పంచ్ దానపు నరసింహారావు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ