తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు,పరీక్ష రాయడానికి వచ్చిన మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, ప్రతి అర్ధగంటకు ఒకసారి సమయాన్ని గుర్తుచేస్తూ ఇన్విజిలేటర్ ఉండాలని పరీక్ష కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ సిబ్బందిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సీఐ R,వెంకటేశ్వర్లు, ఎస్సై జుబేదాబేగం ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ