తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి29 తెలుగు వెలుగు) ప్రొహిబిషన్ అండ్ ఎక్సేంజ్ జిల్లా అధికారి ఎస్ జానయ్య ఆదేశాల మేరకు జూలూరుపాడు మండల పరిధిలో పట్టుబడిన నాటు సారాయి అమ్మకం దారులైన ఆరుగురు మహిళల ను హలావత్ పద్మ సాయిరాం తండా, గుగులోథ్ అనసూర్య పడమటినరసాపురం, భుఖ్యవిజయ కొమ్ముగూడెం , బుక్య లక్ష్మి గుండెపుడి, లాకావత్ జమున మాచినేని పేట, బుక్య కమిలి అన్నారు పాడు వీరిని జూలూరుపాడు తహసిల్దార్ స్వాతి బిందు ఎదుట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎల్ జయ శ్రీ మరియు హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ రావు హాజరు పరచగా వారు మరోసారి నాటు సారాయి అమ్మకాలను జరుపమని ఒకవేళ పట్టుబడితే రెండు లక్షల రూపాయల బాండ్ పేపర్స్ సమర్పించడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ