తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం అర్బన్,,రామవరం సెక్టార్,,, చిట్టీ రామవరం 1,2 సెంటర్స్ లో ,పోషణ మాషోత్సవాలు ప్రోగ్రాం లో సూపర్వైజర్ పార్వతి. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ .... అన్నప్రాసన వేడుక, అక్షరాభ్యాసం జరిపించారు. గర్భిణీ లూ, బాలింతల కు తక్కువ ఖర్చుతో దొరికే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినాలి. ఆరోగ్యం న్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. బ్లడ్ పర్సంటేజ్ 11 % 12 % పెరిగేలా చూసుకోగలరు . పప్పు దినుసులు కూడా తినాలి. ప్రతి నెల బరువు పెరిగేలాగా చూసుకోవాలి. మన అంగన్వాడి కేంద్రంలో ఒక్క పూట భోజనం, పాలు గుడ్డు, ఆహారం సెంటర్లోనే తినాలి, కిశోర బాలికలు పల్లి చిక్కీలు రోజుకు ఒకటి మాత్రమే తినాలి ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. బరువు కూడా పెరిగేలా చూసుకోవాలి. ఈ పల్లి చిక్కిల వల్ల మీకు ఎంత బ్లడ్ పర్సంటేజ్ పెరిగింది అనేది కూడా మాకు సమాచారం అందించాలి. బాల్య వివాహాలు జరగకుండా అరికట్టాలి. 6 to 3 years బాలామృతం పిల్లలు ఎత్తు కు తగ్గ బరువు ఉండేలా చూసుకోగలరు. ప్రతి నెల ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు బరువులు కంప్లీట్ చేసుకోవాలి. తల్లుల తోటే ప్రతిజ్ఞ చేపించి డోర్ టు డోర్ ర్యాలీ చేపించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, తులసి బాయ్, భాస్తీ దావకన డాక్టర్ jhansi Ram, GNM , హెల్పేర్ మీనా,కళ్యాణి, అటెండర్ భవాని, తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ