Sunday, 19 April 2026 02:19:57 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

గిరిజన తండాలలో పోషణ మాసొత్సవాలు

Date : 10 October 2025 05:54 PM Views : 271

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం అర్బన్,,రామవరం సెక్టార్,,, చిట్టీ రామవరం 1,2 సెంటర్స్ లో ,పోషణ మాషోత్సవాలు ప్రోగ్రాం లో సూపర్వైజర్ పార్వతి. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ .... అన్నప్రాసన వేడుక, అక్షరాభ్యాసం జరిపించారు. గర్భిణీ లూ, బాలింతల కు తక్కువ ఖర్చుతో దొరికే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తినాలి. ఆరోగ్యం న్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. బ్లడ్ పర్సంటేజ్ 11 % 12 % పెరిగేలా చూసుకోగలరు . పప్పు దినుసులు కూడా తినాలి. ప్రతి నెల బరువు పెరిగేలాగా చూసుకోవాలి. మన అంగన్వాడి కేంద్రంలో ఒక్క పూట భోజనం, పాలు గుడ్డు, ఆహారం సెంటర్లోనే తినాలి, కిశోర బాలికలు పల్లి చిక్కీలు రోజుకు ఒకటి మాత్రమే తినాలి ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. బరువు కూడా పెరిగేలా చూసుకోవాలి. ఈ పల్లి చిక్కిల వల్ల మీకు ఎంత బ్లడ్ పర్సంటేజ్ పెరిగింది అనేది కూడా మాకు సమాచారం అందించాలి. బాల్య వివాహాలు జరగకుండా అరికట్టాలి. 6 to 3 years బాలామృతం పిల్లలు ఎత్తు కు తగ్గ బరువు ఉండేలా చూసుకోగలరు. ప్రతి నెల ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు బరువులు కంప్లీట్ చేసుకోవాలి. తల్లుల తోటే ప్రతిజ్ఞ చేపించి డోర్ టు డోర్ ర్యాలీ చేపించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు అంగన్వాడీ టీచర్స్ శ్రీదేవి, తులసి బాయ్, భాస్తీ దావకన డాక్టర్ jhansi Ram, GNM , హెల్పేర్ మీనా,కళ్యాణి, అటెండర్ భవాని, తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :