తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 24(తెలుగు వెలుగు) నవంబర్ 26న పెన్షన్ల పెంపు కోసం చలో హైదరాబాద్ కు వికలాంగులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాము.ఈ పెన్షన్ల పెంపు జరగని పక్షంలో సీఎం ఇల్లు ని ముట్టడిస్తామని VHPS పిలుపునిస్తోంది అదేవిధంగా కథ పది సంవత్సరాల నుంచి అనేకమంది దివ్యాంగులు కొత్త పెన్షన్లకి అప్లై చేసుకున్నారు కొత్తగా అప్లై చేసుకున్న వారికి కూడా పెన్షన్లు పెంచి వారికి మంజూరు చేయాలని కోరుచున్నాము. ఈకార్యక్రమంలో VHPS జిల్లా అధ్యక్షులు బుట్టి నరేష్, జిల్లా కార్యదర్శి దామెర్ల సర్వేశ్, జిల్లా సహాయ కార్యదర్శి కూరాకుల నరసింహారావు, మహిళా కన్వీనర్ జాటోత్ సునీత, జిల్లా కమిటీ సభ్యులు కుక్కల రాజేష్, గార్ల రవి తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ