తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 1 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం వెంగాన్నపాలెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ACP ) సబ్బతి విష్ణుమూర్తి మరియు సీనియర్ పాత్రికేయులు శివమూర్తి తల్లి మంగాయమ్మ అనారోగ్యం కారణం చేత స్వర్గస్తులయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ భౌతికకాయంపై పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లానాయకులు లేళ్ళ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ