Sunday, 19 April 2026 01:59:30 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెం ఏరియాలోని వికే సీఎం ఓసీ, పీవీకే వైన్ షాప్ట్,ఆర్ సిహెచ్ పి,ఎస్ అండ్ పిసి,జెవిఆర్ఓసి,కిష్టారంలో కాపు కృష్ణ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

Date : 28 August 2025 05:34 PM Views : 388

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా వీకే సీఎం ఓసి లో కాపుకృష్ణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ ఆధ్వర్యంలో కార్మికులకు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని మెమోరాండం లోని డిమాండ్స్ ని వెంటనే పరిష్కరించాలని నిరసన తెలియజేసి మేనేజర్ మురళి గారికి మెమోరండం ఇవ్వడం జరిగింది. మెమరండంలో పొందపరిసిన1) వాస్తవ లాభాలపై 35% వాటా ప్రకటించాలి 2) కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలి. Perks మీద పన్ను యాజమాన్యమే చెల్లించాలి యజమాన్యమే చెల్లించాలి _3) అనారోగ్య సమస్యలతో మెడికల్ బోర్డు కు వెళ్లే కార్మికులందరికీ అన్ఫిట్ చేయాలి _ 4) జూలై నెలలో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఉత్తర్వులు ఇచ్చిన 50 మందికి తిరిగి మెడికల్ పిలిచి వారంద ని unfit చేయాలి 5) వేలంపాటతో సంబంధం లేకుండా సింగరేణి నూతన బొగ్గు గనులను కేటాయించాలి 6) సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన 43 వేల కోట్ల రూపాయలను బకాయిలను ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం 7) మెడికల్, ట్రైనింగ్ అయిన డిపెండెంట్ లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలి. అంశాలపై కాపుకృష్ణ మాట్లాడుతూ ఈ మెమొరండను పై యాజమాన్యం వారికి పంపి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య,సెంట్రల్ కమిటీ సభ్యులు ఈశ్వర్,బ్రాంచ్ సెక్రటరీలు అశోక్,రాజ్ కుమార్,గణేష్,సాగర్, పిట్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు, శ్రీరామ్మూర్తి,రాజేశ్వరరావు, రవీందర్, ప్రభాకర్, రఫీ, హనుమంతు, శ్రీనివాస్, రాజేష్, అనుదీప్,శ్రీనివాస్, ప్రభాకర్,వెంకటరావు కార్మిక సోదరులు పాల్గొని మెమోరాండం ఇవ్వడం జరిగింది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :