Friday, 24 April 2026 05:54:34 PM
# హిందూ సమ్మేళనానికి జిల్లా ఎస్.పి రోహిత్ రాజ్ కి ఆహ్వానం. # కొత్తగూడెం ఈసీ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. ప్రేమలత పరిచయ కార్యక్రమం. # పాల్వంచలో లేడీస్ జిమ్ & జుంబా స్టూడియో ఏర్పాటు. ఎమ్మెల్యే కూనంనేనితో కలిసి ప్రారంభించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు. రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. # సీతారామ ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ రంగానికి తిరుగుండదు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె. # క్రీడల్లో గెలుపోటములు సహజం.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు. # మెరుగైన సేవలు కొరకే ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీ ఎమ్మెల్యే జారె. # వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి: టిజిఎన్పీడీసీఎల్ కర్నాటి వరుణ్ రెడ్డి. # స్పష్టమైన ప్రణాళికతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి బి. నాగలక్ష్మి. # మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల.

ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు

Date : 20 April 2026 04:31 PM Views : 32

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును సోమవారం వారి స్వగృహంలో జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ ముధల్కర్ మరియు కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి,న్యాయవాదుల మరియు న్యాయవ్యవస్థకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ కొత్తగూడెంలో నూతన కోర్టు భవన సముదాయాల నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి త్వరలో శంకుస్థాపనతో పాటు బిల్డింగ్ నిర్మాణానికి అవసరమైన పనులు ప్రారంభించి,వేగవంతంగా పూర్తి చేసే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని,అదేవిధంగా జిల్లా జైలు ఏర్పాటు విషయంపై కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం పట్ల కిరణ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు.ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు-1 షార్జాన్ పర్వీన్,ఉపాధ్యక్షులు-2 కటూరి సంజీవ రావు,ప్రధాన కార్యదర్శి గడిపల్లి మహేష్ సంయుక్త కార్యదర్శి గడదాసు నాగరాజు,కోశాధికారి సంధ్యా రాణి,క్రీడా కార్యదర్శులు బానోత్ దేవదాస్,నాకెరకంటి ఉమ,గ్రంథాలయ కార్యదర్శి దొడ్డా ప్రసాద్,మహిళా ప్రతినిధి మల్లెల ఉషారాణి సింగరేణి ప్యానెల్ న్యాయవాది రమేష్ కుమార్ మక్కడ్,న్యాయవాదులు భాగం మాధవ రావు,పప్పుల ప్రసాద్ కాసాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :