Sunday, 19 April 2026 03:07:29 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ పనుల ఖాళీలలో సిఎండి ఎన్.బలరాం ఆదేశాలు అమలు చేయాలి : కర్నె బాబూరావు

Date : 13 September 2025 04:48 PM Views : 408

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ పనుల ఖాళీలలో సిఎండి ఎన్.బలరాం ఆదేశాలు అమలు చేయాలనీ కోరుతూ శనివారం నాడు పీకే ఓసి ప్రాజెక్టు ఇంజనీర్ జె. వీరభద్రుడుకి వినతి పత్రం అందజేసినట్లు మణుగూరు ఏరియా సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియా పీకే ఓసి మక్ రిమూవల్ టెండర్ గోదావరిఖనికి చెందిన కాంట్రాక్టర్ కి టెండర్ వచ్చిందని స్థానికుడు ఇందులో సూపర్వైజర్ పనులు నిర్వహిస్తున్నాడని రోజుకి 30 మంది కాంట్రాక్ట్ కార్మికుల మ్యాన్ పవర్ సప్లై చేసే టెండర్ మొదటినుండి ఈ టెండర్ కాంట్రాక్టర్ల స్వార్థపూరిత వ్యవహారాలతో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉందనీ పైసలు పెట్టు పనిపట్టు కార్యక్రమం నీరాఘాటంగా కొనసాగిందనీ అన్నారు. గతంలో ఆరోపణలు కూడా వచ్చాయని రోజుకి 30 మస్టర్లకు గాను వారాంతపు పని కావడంతో రిలీవర్లతో కలిపి 40 మంది పని చేస్తున్నారనీ అయితే ఖాళీలలో కొత్త టెండర్లలో తప్పనిసరిగా సింగరేణి భూ నిర్వాసితులను మాత్రమే పనిలోకి పెట్టుకోవాలని సింగరేణి సి ఎండి బలరాం ఆదేశాలు ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా అమలు కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా బిజీగా ఉండి చిన్న విషయం కదా అని పెద్దగా పట్టించుకోరనీ ఇదే అవకాశం గా పై అధికారుల ఆదేశాలు అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా పీకే ఓసి యాజమాన్యం స్పందించి ఏ టెండర్ అయినా కావచ్చు ఏర్పడే ఖాళీలలో కొత్త టెండర్లలో తప్పనిసరిగా సింగరేణి భూ నిర్వాసితులకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :