Sunday, 19 April 2026 02:23:57 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

నిబద్ధతతో పనిచేస్తాం, కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య.

Date : 26 July 2025 11:47 AM Views : 704

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలోని స్థానిక శేషగిరి భవన్ నందు శుక్రవారం నాడు భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నూతన కార్యదర్శి కంచర్ల జమలయ్య మాట్లాడుతూమాపై నమ్మకం ఉంచి పార్టీ పదవులు కట్టబెట్టిన అధిష్టానానికి కృతజ్ఞతలు పార్టీ ఎదుగుదలకు అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేస్తామని చెప్పారు.గురువారం నాడు పట్టణ 27వ మహాసభలు పద్మశాలి భవన్ నందు ఘనంగా జరిగాయని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు , జిల్లా కార్యదర్శి సాబీర్ పాష లు పాల్గొని పార్టీ నిర్మాణం కార్యకర్తల శ్రేయస్సు,నియోజకవర్గ ప్రజల సమస్యలపై మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల చరిత్ర గలది అన్నారు. ఈ ప్రాంతంలో పార్టీ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా నూతన పట్టణ కమిటీ ని ఎనుకున్నారని అన్నారు.పట్టణ కార్యదర్శిగా కంచర్ల జమలయ్య, ప్రజా సంఘాల కన్వీనర్ గా గెద్దాడ నగేష్, పట్టణ సహాయ కార్యదర్శిలుగా మునిగడప వెంకటేశ్వర్లు, మాచర్ల శ్రీనివాస్, నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రమేష్ లను ఎన్నుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యవర్గ సభ్యులు ఎండి యూసుఫ్, చారి, బోయిన విజయ్, ధర్మరాజు,వెంకటేశ్వర్లు, మర్రి గోపికృష్ణ,గుత్తుల శ్రీనివాస్, తూముల శ్రీనివాస్,పాటి మోహన్, మండల రాజు, బరిగెల భూపేష్, అజీజ్, కొచ్చర్ల రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :