Sunday, 19 April 2026 02:47:10 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన స్థానిక ఎన్నికల సన్నాహాక సమావేశం. పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు

Date : 04 October 2025 08:59 PM Views : 432

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆశావాహ అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ. డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య అధ్యక్షతన శనివారం నిర్వహించిన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షులు పొదెం వీరయ్య మాట్లాడుతు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొత్తగూడెంలో నిర్వహించామని,ప్రతి జడ్పిటిసి నియోజకవర్గానికి ముగ్గురు సభ్యులను నియోజకవర్గ కమిటీల ద్వారా ఎంపిక చేసి పంపించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ 10 సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు భరించి, ఎన్నో కష్టనష్టాలు ఎదురుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎంతో ఆశగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారిని, గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎంపీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలన్నారు. పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముందుగా దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అకాల మరణంపై చింతిస్తూ, 2 నిమిషాల మౌనం పాటించారు. వేదికపై ఉన్న నాయకులు మాట్లాడిన అనంతరం అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరించారు. ఈ సమావేశంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మోతుకూరి ధర్మారావు, భద్రాద్రి జిల్లా గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, టీపీసీసీ సభ్యులు బాలశౌరి, ఏనుగుల అర్జునరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అజ్మీరా సురేష్ నాయక్, గడిపల్లి కవిత, కొత్వాల్ శ్రీనివాస్, మండే వీర హనుమంత్ రావు, కోనేరు చిన్ని, యడవల్లి కృష్ణ, బిక్కసాని నాగేశ్వరావు,గడిపల్లి కవిత,INTUC నాయకులు జలీల్, మొహమ్మద్ ఖాన్, రామ్ లక్ష్మణ్, గద్దల రమేష్, నూకల రంగారావు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :