తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు...... మాపై దుష్ప్ర ప్రచారం చేస్తే సహించం..... రాజకీయ కుట్ర లో... . కోయ సోదరులు ఆగం కావద్దు...... గిరిజన చట్టాలను పకడిబందీగా అమలుకై కలసి యుద్ధం చేద్దాం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ... అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం...................... గిరిజనలలో ఉన్న అనేక తెగలో లంబాడి తెగను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని కోయ తెగ వర్గం చేస్తున్న దుష్ప్రచారాన్ని సమాజానికి తెలియజేసేందుకు లంబాడి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం లంబాడీల ఆత్మగౌరవ మహా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించాము. లక్ష్మీదేవి పల్లి మార్కెట్ యార్డ్ నుండి సూపర్ బజార్. బస్టాండ్. ఏరియా మీదుగా పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు మహా ర్యాలీని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ నాయక్ ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ రాజేష్ నాయక్,సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యకులు భూక్యా సంజీవ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోత్ రమేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ ,జాక్ నాయకులుమాజీ చైర్మన్ వీరు నాయక్ ,ఏజెన్సీ పరిరక్షణ కమిటీ లాల్సింగ్ నాయక్, రమేష్ రాథోడ్ టీజీ టిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్. టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈరు నాయక్, భాస్కర్ నాయక్ ,బాబూలాల్ నాయక్ ,బాలకృష్ణ నాయక్ ,రాములు నాయక్ చందర్ నాయక్ ,లాలూ. బానోత్ రాములు నాయక్ లైవ్ రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ జాదవ్.జంకి లాల్ నాయక్, గుగులోత్ మోహన్ నాయక్. కాన్షిరాం, సురేష్ నాయక్, మాలోత్ విజయ్, లౌడియా వెంకటేశ్వర్లు శ్రీను .కేశవ్ నాయక్, జయరాం,గుగులోత్ భద్రు నాయక్, కుశ నాయక్. దేవిలాల్, రవి బానోత్. చందర్ నాయక్. భూక్యా మంగీలాల్ నాయక్ తదితరులు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ