తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ములకలపల్లి : భద్రాద్రి కొత్తగూడెం- ములకలపల్లి ఆగస్టు 15 (తెలుగు వెలుగు ) ములకలపల్లి పూసగూడెంలో సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాల్గొన్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు సాంబశివరావు, కోరం కనకయ్య, ఎంపీ రామ సహాయం
Admin
తెలుగు వెలుగు టీవీ