తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న శ్రీ అంబేద్కర్ గారి విగ్రహానికి మంగళవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్పీచ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ ప్రతినిధులు, ఉమెన్స్ గిల్డ్ ప్రతినిధులు లోగాని శ్రీనివాస్, మహమ్మద్ ఖాసిం, ఖాదర్ మోహినుద్దీన్,థామస్, సమ్మయ్య, నాగభూషణం, జ్యోతిరాణి,జరీనాబీ, అంజమ్మ, హైమావతి, కళ్యాణి, కళావతి, యశోద, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ