Sunday, 19 April 2026 03:08:56 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కాంగ్రెస్ పార్టీ మెనోపెస్టో లో ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలి

Date : 24 March 2025 03:11 PM Views : 796

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 25తెలుగు వెలుగు)బిజెపి పార్టీ మండల సమావేశంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఎంత అప్పు ఉన్నా సరే రెండు లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చినది, కొంతమంది రైతులకే మాఫీ చేసినది,65 లక్షల మంది రైతులు ఉంటే సుమారు 20 లక్షల రైతులు మాత్రమే రుణమాఫీ చేసినది, రెండు లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా పైన ఉన్న డబ్బులు కట్టండి వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి , మంత్రులు పదే పదే చెప్పినారు, వీరి మాటలు నమ్మి చాలా మంది రైతులు రెండు లక్షల పైనున్న డబ్బులు కట్టినారు, కానీ మాఫీ చేయలేదు, పానీ నక్కల మీద రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ కాలేదు, రైతు భరోసా ఖరీఫ్ లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, రబీలో ఇస్తామని చెప్పి ఇప్పటివరకు రెండు మూడు ఎకరాలకు మాత్రమే డబ్బులు రైతుల ఖాతాలో వేసినారు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి కొద్దిమందికి మాత్రమే 6000 రూపాయలు ఇచ్చినారు, పంటలన్నింటికీ కూడా బోనస్ 500 రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు ఒక సన్న వడ్లకు మాత్రమే ఇస్తున్నారు, పంటల బీమా, రైతు బీమా అమలు చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ రైతులను, వ్యవసాయ కూలీలను, నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను, వికలాంగులను అందరిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసినది,కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు నున్న రమేష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, తెల్లం నరసింహారావు భూక్య రమేష్, భూక్య రవి, నిమ్మటూరి రామారావు, సిరిపురపు గోపాలరావు, నర్వనేని కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :