Sunday, 19 April 2026 03:23:41 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కాపు సీతాలక్ష్మిని సన్మానించిన కేటీఆర్

Date : 31 January 2025 06:01 PM Views : 1159

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం జనవరి 31 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి ఐదు సంవత్సరములు పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాదులో సన్మాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి ఆర్ఎస్ పార్టీ రథసారథి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి పార్టీ నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీకి కట్టుబడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రానున్నాయని పార్టీకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన కేటీఆర్ ఈ సందర్భంగా బి ఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో అవిశ్వాస తీర్మానాలు పెట్టి అధికారాలను కైవసం చేసుకున్నారు. కానీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అవిశ్వాసం పెట్టినప్పటికీ మరలా గెలుపొంది తన సత్తా చాటుకున్నారని అటువంటి నాయకురాలు బిఆర్ఎస్ పార్టీకి ఎంతైనా అవసరం ఉన్నదని వారికి ముందు రోజులలో మంచి భవిష్యత్తు ఉన్నదని వారు అన్నారు.

ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మిని శాలువాతో మెమొండతో సన్మానించిన బిఆర్ఎస్ రథసారథి కేటీఆర్. అనంతరం కాపు సీతాలక్ష్మి కాపు కృష్ణ కుమారుడు జినీత్ ఈశ్వరీల వివాహానికి రాలేకపోయినందున వారి ఇరువురి దంపతులను ఆశీర్వదించి సన్మానం చేసిన కేటీఆర్. ఈ సందర్భంగా అత్తా కోడల్ని శాలువాతో సన్మానించి నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసిన కేటీఆర్. ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ ఐదు సంవత్సరములు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పార్టీ అండదండలతో ముందుకు కొనసాగామని బిఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమైందని వందల కోట్ల రూపాయలతో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచనలతో కొత్తగూడెంను అభివృద్ధి చేశామని ఐదు సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసిన మాజీ చైర్పర్సన్ బిఆర్ఎస్ నాయకురాలు కాపు సీతాలక్ష్మి. ఈ కార్యక్రమంలో కాపు సీతాలక్ష్మి కుటుంబ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :