Friday, 17 April 2026 06:38:25 PM
# సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. # 'ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అలవాటుగా మారే మందుల దుర్వినియోగంపై సమగ్ర అవగాహన సదస్సు . # అణగారిన వర్గాలకు అక్షరజ్యోతి ఫూలే. జ్యోతిరావు ఫూలే జీవితం ఎందరికో ఆదర్శం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : జిల్లా వైద్యశాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ . # చెవి పూర్తిగా వేరైన రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స – కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నైపుణ్యం # స్త్రీ శిశు సంక్షేమ పథకాల అమలులో అంగన్వాడీ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఎమ్మెల్యే జారె. # రాష్ట్ర అవార్డులకు జిల్లా కలెక్టర్ సహకారమే మూలం ఆసుపత్రుల్లో ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన కలెక్టర్.

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

Date : 09 December 2025 06:48 PM Views : 351

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం గణేష్ బస్తీకి చెందిన కేతేపల్లి సుధాకర్ అను వ్యక్తిని హత్య చేసిన ఘటనలో నిందితుడు షేక్ భాషాకు జీవిత ఖైదును విధిస్తూ కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పును వెలువరించారు.2021 సెప్టెంబర్ 9వ తేదీన మృతుడి సోదరుడైన కేతేపల్లి సురేష్ ఫిర్యాదు మేరకు అప్పటి లక్ష్మీదేవిపల్లి స్టేషన్ హౌస్ అధికారి అంజయ్య కేసు నమోదు చేయడం జరిగింది.విచారణాధికారిగా అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గురుస్వామి దర్యాప్తు చేపట్టగా మృతుడు కేతేపల్లి సుధాకర్ ను అప్పుగా డబ్బులు అడిగినందుకు అతను నిరాకరించిగా,అట్టి విషయాన్ని మనసులో పెట్టుకొని లక్ష్మీదేవి పల్లి మండలం చేత కొండకు చెందిన షేక్ భాషా పథకం ప్రకారం సుధాకర్ ను ఎదురుగడ్డలోని చిప్ప ముత్తులింగం జామాయిల్ తోటలోనికి తీసుకెళ్లి ఒక ఇనుప రాడ్డుతో తలపై గట్టిగా మోది అతడిని హత్య చేసి మెడలో ఉన్న బంగారు గొలుసును,చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని అపహారించి పారిపాయాడని విచారణలో తేలింది.ఫోన్ కాల్ రికార్డు ద్వారా షేక్ భాషాను నిందితుడిగా గుర్తించి సిఐ గురుస్వామి కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేశారు.ఇట్టి కేసులో 16 మంది సాక్షులను విచారించిన పిదప నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నిందితుడికి శిక్ష పడేవిధంగా కృషి చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేకూరేలా భాద్యతగా వ్యవహరించిన పోలీసు అధికారులు సీఐ గురుస్వామి,ఎస్సై రమణారెడ్డి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పివిడి లక్ష్మి,కోర్ట్ నోడల్ అధికారి రాఘవయ్య,లైజన్ అధికారి వీరబాబు,కోర్ట్ డ్యూటీ అధికారి అశోక్ లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించ

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :