Friday, 19 June 2026 05:48:07 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

ధనము కంటే ప్రజాబలమే గొప్పది. సన్మానాలు బాధ్యతను పెంచుతుంది. మునిగడప పద్మ.

Date : 22 February 2026 05:57 PM Views : 518

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం (కార్పొరేషన్):23, కార్పొరేషన్ పరిధిలోని రామవరం 16వ డివిజన్ లోని నెహ్రూ బస్తి ప్రజల ఆధ్వర్యంలో ఆ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ వెంకటేశ్వర్లను ఘనముగా సన్మానించారు. ఆదివారం నెహ్రూ బస్తి ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ ఈ డివిజన్ ప్రజల ఆదరాభిమానాలను, నెహ్రూ బస్తి ప్రజల ఆత్మీయతకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఆమె అన్నారు. ధన బలము కంటే, ప్రజా బలమే గొప్పదని గత మూడు పర్యాయాలు డివిజన్ ప్రజలు మాకు విజయాన్ని అందించి నిరూపించారని అన్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నని ఆమె ఉద్వేగ భరితంగా మాట్లాడారు. గెలుపు,సన్మానాలు అనేటివి ప్రజల్లో ఇంకా మా బాధ్యతను పెంచుతాయని ఆమె అన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యల సాధనలో మా వంతు ప్రయత్నం చేసి ఈ డివిజన్ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజల ఆశయాలకు, ఆకాంక్షకు కట్టుబడి మా బాధ్యతలను నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం కార్పొరేటర్ భార్యాభర్తల ప్రతిమతో కూడిన కేకును ముద్రించి కట్ చేయించి బస్తివాసులు వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో బస్తీ పెద్దలు సావిత్రమ్మ, సుమిత్ర ,గాయత్రి ,సరోజ, మేరక్క ,బేబీ, బత్తుల పద్మ ,శ్రీలక్ష్మి ,లావణ్య, మాణిక్యమ్మ, శాంత, సింధు, నాయకులు ఓం నారాయణ, గంగరాజు, తీట్ల దివాకర్, గడిదాసు కుమార్, సుధాకర్, రాజేష్ ,మండేలా తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :