తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్) గా గోపతి నరేందర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై అదనపు ఎస్పీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన నరేందర్ కు పలువురు అధికారులు, ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ