తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్టా శంకరయ్య. ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అద్వర్యంలో సబ్-జూనియర్ బాల బాలికల విభాగల్లో జిల్లా స్థాయి సెలక్షన్ ట్రైల్స్ స్థానిక కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్ పాల్వంచ మండలం నందు ఈ నెల అనగా 30 అక్టోబర్ 2025 నాడు ఉదయం 7:00 గం ల సమయమునకు ప్రారంభించడం జరుగుతుంది.ఈ పోటిల్లో ఎంపికైన అర్చరీలు తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ మినీ అర్చరీ ఛాంపియన్షిప్ నంది ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తరుపున పాల్గొంటారు. కావున పోటీలో పాల్గొనే వారు 29 అక్టోబర్ 2025 లోపు ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వాట్స్ గ్రూపులో ఎంట్రీ నమోదు చేసుకోవాల్సిందిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుట్ట శంకరయ్య సూచించారు. సంప్రదించాల్సిన వ్యక్తులు : జి.మారప్ప,కోచ్ -9398284976. కె.కళ్యాణి, కోచ్ -9515723780. పి.నగేష్ -9570316729.
Admin
తెలుగు వెలుగు టీవీ