Monday, 20 April 2026 01:50:10 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసిన వ్యవసాయశాఖా

Date : 12 June 2025 06:35 PM Views : 740

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జూన్ 12 తెలుగు వెలుగు )జూలూరుపాడు మండలంలో ఎరువులు పురుగుమందులు మరియు విత్తన డీలర్లకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వానాకాలం 2025 కు సంబంధించి డీలర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మండలంలో నకిలీ విత్తనములు పురుగుమందులు సరఫరా కాకుండా వారి వంతు బాధ్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏ డి ఏ యు నరసింహారావు మండల వ్యవసాయ అధికారి జి దీపక్ ఆనంద్ సిఐ ఇంద్రసేనారెడ్డి మరియు డీలర్స్ అసోసియేషన్ బాధ్యులు లేళ్ళ వెంకటరెడ్డి, మంగమూడి నాగేశ్వరరావు మరియు మండలంలో ఉన్నటువంటి డీలర్లు అందరూ హాజరు అయినారు. ఏ డి ఏ మాట్లాడుతూ డీలర్లు అందరూ తప్పనిసరిగా రైతులకు రసీదు ఇవ్వవలసిందిగా సూచించినారు, అలాగే వారు మెయింటైన్ చేయవలసిన రికార్డ్స్ అన్ని పకడ్బందీగా ఉండవలసిందిగా సూచించినారు. స్టాక్ బోర్డులో మరియు స్టాక్ రిజిస్టర్లు అన్నీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ గా ఉండాలని తెలిపినారు. అలాగే సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ మండలంలో నకిలీ విత్తనాలు మరియు పురుగు మందుల గురించి సమాచారం ఉన్నట్లయితే తెలియజేస్తే వారిపై 420 కేస్ బుక్ చేసి అట్టి బాధ్యులను అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :