తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 20 జూలూరుపాడు మండలంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మంగీలాల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది , ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, వేల్పుల నరసింహారావు , దుద్దుకురి శ్రీనివాసరావు గారు, కొల్లిపాక వెంకటేశ్వర్లు, పోతురాజు నాగరాజు ,మోదుగు రామకృష్ణ, కొదమూరు కోటేశ్వరరావు, మద్దిశెట్టి వంశీ, ధర్మరాజుల వెంకటనారాయణ,వాంకుడోత్ కిషన్, భూక్య అమృ,నవీన్ రాథోడ్, రఘు, మిరియాల కిరణ్ కుమార్, రామ్శెట్టి నాగేశ్వరరావు, , నిమ్మటూరి కనకయ్య, సత్యనారాయణ, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది
Admin
తెలుగు వెలుగు టీవీ