తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ జిల్లాలోని మంగపేట దమ్మపేట ,పట్వారి గూడెం ,వినాయకపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది .రికార్డులను పరిశీలించడం జరిగినది ఎల్సిడిసి కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమంలో భాగంగ రేపటి నుండిజరుగుతున్న సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేశారు. ఆరోగ్య కేంద్రాలలో ఉన్న రక్త పరీక్ష కేంద్రాలను మరియు మందుల నిల్వ మరియు నిర్వహణ గురించి పరిశీలించడం జరిగినది . ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు డి పీ ఎం ఓ మోహన్ మరియుమరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ