తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : తిరుమలకుంట మాజీ MPTC నారం నాగలక్ష్మి భర్త దేవేంద్రుడు వైద్యం చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోని పరామర్శించి త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.గుమ్మడివల్లి(గ్రామం)లో షేక్.నాజర్ మనవరాలి ఓణీల అలంకరణ వేడుకలో పాల్గొని ఆశీర్వదించారు. వినాయకపురం శ్రీశ్రీశ్రీ చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో తాళం సూరిబాబు మనవరాలి అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు, మోహన్ రెడ్డి,బిర్రం వెంకటేశ్వరరావు,మాజీ MPTC తిరుపతి రావు,బొల్లికొండ చెన్నారావు,పుట్టా సత్యం, చిమడబోయిన వెంకటేశ్వరరావు, చందా లక్ష్మీ నర్సయ్య,సాయిల సత్యం,షేక్ మహబూబ్ అలీ,డేరంగుల వెంకయ్య,అమీర్,అహ్మద్ పాషా,వెంకటేశ్వరరావు,సీతారాముడు,మండవ సత్య,గిరి,మడకం ముత్యాలరావు,మరియమ్మ,జజ్జూరి సత్యనారాయణ,పానుగంటి లక్ష్మణ్ రావు,వెంకన్న,జజ్జూరి సాయి కుమార్, అర్షద్,తుంపాటి రమేష్ ,కరీం,సాయిల శేఖర్,హుస్సేన్ తదితరులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ