Monday, 20 April 2026 01:44:56 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

కొత్తగూడెం లో సిపిఐ సంబరాలు

Date : 09 June 2025 01:34 PM Views : 1151

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు పై వేసిన ఎన్నికల అఫిడవిట్ అనర్హత కేసును రాష్ట్ర హై కోర్ట్ కొట్టి వేయటం తో జనం సంబరాలు చేసుకుంటున్నారు. సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్ లో బాణాసంచా పేల్చి సీపీఐ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజా తీర్పు గెలిచింది అంటూ నినాదాలు చేశారు. శేషగిరి భవన్ నుండి ర్యాలీ గా బస్టాండ్ సెంటర్ చేరుకుని సంబరాలు చేసుకున్నారు. పట్టణం లో ర్యాలీ నిర్వహించారు. ఏం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు గత ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి భారీ మెజారిటీ తో విజయం సాధించారు. అనంతరం అఫిడవిట్ లో లోపాలు ఉన్నాయంటూ నందులాల్ అగర్వాల్ అనే వ్యక్తి హై కోర్ట్ ను ఆశ్రయించారు. కేసు పై సమగ్రంగా విచారించిన హై కోర్ట్ ఎలాంటి ఆధారాలు లేవంటూ పిటిషన్ ను కొట్టి వేసింది. హై కోర్ట్ తీర్పు తో కొత్తగూడెం నియోజకవర్గం లో జనం సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న కూనంనేని హై కోర్ట్ లో వాదించిన న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఏం ఎల్ ఏ కూనంనేని కొత్తగూడెం రానుండటంతో ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా తీర్పు కు హై కోర్ట్ తీర్పు అనుకూలంగా ఉండటం తో కొత్తగూడెం లో జనం సంబరాలు చేసుకుంటున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :