Sunday, 19 April 2026 03:30:57 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

అకాల వర్షానికి అపార నష్టం, చేతికొచ్చిన పంట వర్షార్పణం

Date : 05 October 2025 06:43 PM Views : 297

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో బోజాతండా పంచాయతీ పరిషత్ ప్రాంతాల్లో వెనుక తండా పాపకొల్లు రైతుల పంట పొలాలు సుమారుగా 100 నుండి 150 ఎకరాలు నిన్న వచ్చినా అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది చేతికి వచ్చిన పత్తి పంట వరద ముంచేసింది.పత్తి పంట చేతికి వచ్చే సమయానికి రైతులు సుమారుగా ఎకరానికి పత్తి కి 50 నుండి 60,000 పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయానికి వర్షానికి కొట్టక పోయి రైతుల్ని తీవ్రంగా నష్టపరిచింది ఈ పంటలను గ్రామ రైతులతో కలిసి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ పరిశీలించి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని తక్షణమే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడు 30 సంవత్సరాల కాలం నుండి ఇంతవరకు ఈ వరదలు ఎప్పుడు రాలేదని ఈ వర్షం రైతుల జీవితాల్లో విషాదాన్ని మిగిల్చిందని అయినా అన్నారు పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే సమయానికి వర్షం వచ్చి మొత్తం పంటను కొట్టుకుపోయిందని అలాగే చేలలోనే ఉన్నటువంటి తైవాన్ పంపులు మందు కట్టలు మోటర్లు పైపులు కొట్టుకుపోయాయని ఈ వరదకు రైతుల బరి గుడ్లు రెండు చనిపోయాయని ఆయన అన్నారు కావున నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టుకుపోయిన పంటలను పరిశీలించాలని ప్రభుత్వం నుండి రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు ధర్మసత్ రాంబాబు ధర్మ మాలోత్ స్వామి జాటోత్ బాలు ధర్మసత్ వెంకట్రావు పంటలు కొట్టుకుపోయిన రైతులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :