Sunday, 19 April 2026 02:10:21 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

సింగరేణి కాంట్రాక్టు సర్వీసు ఇంజనీర్స్ కు పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి AITUC ఆధ్వర్యంలో జిఎం పర్సనల్ శ్రీమతి కె కవిత నాయుడు గారికి వినతి పత్

Date : 20 March 2025 05:30 PM Views : 591

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణిలో వెహికల్ ట్రాకింగ్ సిస్టం పనిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు సర్వీస్ ఇంజనీర్స్ కు పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, వారికి ఉపాధి కల్పించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో సింగరేణి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.గురువారం నాడు కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ లో జిఎం పర్సనల్ శ్రీమతి కె కవిత నాయుడు గారికి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC ఆధ్వర్యంలో కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, ఉపాధ్యక్షులు కే డబ్ల్యూ కిష్టాఫర్* లు మరియు కాంట్రాక్టు సర్వీస్ ఇంజనీర్స్ కలసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ సింగరేణిలో గత 7,8 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సర్వీస్ ఇంజనీర్ కు గత కాంట్రాక్టర్ 7 నెలల నుండి వేతనాలు చెల్లించలేదని విమర్శించారు.వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సర్వీస్ ఇంజనీర్స్ కు తక్షణమే వేతనాలను చెల్లించాలని,గత రెండు నెలల నుండి పని లేక ఇబ్బందులు పడుతున్న వారికి తక్షణమే మరల టెండర్స్ ను పిలిచి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.వీరందరూ స్కిల్డ్ వర్కర్స్ అయినందున వేతనాలు కూడా స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అవినాష్, ప్రశాంత్,బుచ్చిబాబు,చంద్రశేఖర్,ప్రవీణ్,రాధా కిరణ్ తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :