తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్నపురెడ్డి పల్లి మండలం వెంకటాపురం క్రాస్ రోడ్డు వద్ద టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన 88.59 కేజీల గంజాయి స్వాధీనం, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఒక కారు, ఒక సెల్ఫోన్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపిన కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ లక్ష్మీ, ఎస్సై విజయసింహరెడ్డి.
Admin
తెలుగు వెలుగు టీవీ